‘మనిషికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసికంగా బలంగా లేకపోతే.. శారీరకంగా కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. మెదడు నుంచి శరీరానికి పాజిటీవ్ సిగ్నల్స్ వెళ్లాలి కానీ.. నెగెటివ్ సిగ్నల్స్ వెళ్లకూడదు.
తమ సెలెబ్రిటీ హోదా పిల్లల స్వేచ్ఛకు అడ్డు కావొద్దని భావిస్తున్నారు బాలీవుడ్ కపుల్స్. బిడ్డల ప్రైవసీని కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నారు. ఇటీవల తమ పిల్లల ఫొటోలు తీయొద్దని సైఫ్, కరీనా జంట ఫొటోగ్రాఫర్�
సామాజిక మాధ్యమాలు.. అసామాజికంగా మారుతున్నాయని బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతిజింటా విమర్శిస్తున్నది. చాలామంది నెటిజన్లలో నెగెటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయని.. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా నెగెటివ్�
Sandeep Reddy Vanga | విజయ్ దేవర కొండ టైటిల్ రోల్లో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీలోనే బాక్సాఫీస్ను షేక్ చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీ
బాలీవుడ్ గ్లామర్క్వీన్ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇటీవల ‘డాకు మహారాజ్' సినిమాలో కూడా ఓ హుషారైన పాటలో నర్తించింది.
Govinda: నటుడు గోవింద, ఆయన భార్య సునితా అహుజా.. విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్ల వైవాహిక బంధానికి వాళ్లు బ్రేకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఓ టీవీ న్యూస్ రిపోర్టు ప్రకారం ఆ జంట చాన్నాళ్ల
గాయనిగా శ్రేయాఘోషల్ కెరీర్ నిజంగా విభిన్నం. బాలీవుడ్ విఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, అనురాధా పడ్వాల్, ఆశా భోంస్లే ఇతర భాషల్లో పాటలు పాడినా.. అరుదుగా మాత్రమే పాడేవారు. కానీ శ్రేయాఘోషల్ అలా కాదు. కె�
గత ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కథానాయిక రకుల్ప్రీత్సింగ్. అయితే ఆ పెళ్లిలో అతిథులు ఫోన్లు వెంట తీసుకురావొద్దనే ఆంక్షలు విధించారు. ఈ విషయమై తాజా ఇంటర్వ
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ఖాన్, సంజయ్దత్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ ముందుకొచ్చారు. హాలీవుడ్ యాక్షన్ థ�
‘పుష్ప-2’లో ఐటెంసాంగ్ ‘కిస్సిక్' కథానాయిక శ్రీలీల జాతకాన్నే మార్చివేసింది. ముఖ్యంగా ఈ పాటతో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుందీ అమ్మడు. దీంతో బాలీవుడ్ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్�
‘జవాన్' చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు తమిళ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన సల్మాన్ఖాన్తో భారీ పాన్ ఇండియా చిత్రానికి సిద్ధమవుతున్నారు. పునర్జన్మల నేపథ్య కథాంశంతో సాగే పీరియాడిక్ య
సోషల్ మీడియాలో కనిపించే 10 సెకండ్ల రీల్స్ చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దనీ, ఆ పది సెకండ్లలో ఒక వ్యక్తి గురించి ఏమీ అర్థం చేసుకోలేమనీ అంటున్నది ఖుషీ కపూర్. తన తాజా చిత్రం ‘లవ్ యాపా’ ప్రమోషన్ల�
‘మరక మంచిదే!’ అంటూ అదాశర్మ పెట్టిన పోస్ట్.. నెట్టింట వైరల్గా మారింది. తాజాగా, ఓ షూట్కు సంబంధించిన ఫొటోలను అదాశర్మ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల వెనక కథను చెబుతూ.. ‘నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్నది. ఒకనాడు అగ్ర తారలుగా వెలుగొందిన నటీనటుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో �