Tomato prices | ఒకప్పుడు కిలో పది, ఇరవై రూపాయలకు దొరికిన టమాట ఇప్పుడు సామాన్యుడి అందకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. దాంతో సామన్యులెవరూ టమాట జోలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. �
Sharat Saxena | శరత్ సక్సేనా (Sharat Saxena )..! ఆయన ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలు పోషించి మెప్పించాడు. బాలీవుడ్తోపాటు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో కూడా ఆయన విలన్గా నటించాడు.
Nawazuddin Siddiqui | బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చిన్న పట్టణాల్లో, పెద్ద నగరాల్లో ప్రేమాయణం (Romance) గురించి మాట్లాడారు. భార్య ఆలియా సిద్దిఖీతో గొడవలతో విసిగిపోయిన ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ�
Manoj Bajpayee | బాలీవుడ్ నటుడు మనోజ్బాజ్పాయ్ గతంలో ఆయన భార్య షబానా చీవాట్లు పెట్టిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తాను నటించిన ఓ సినిమా చూసి ఆమె చాలా అవమానంగా ఫీలైందని, ముఖం చిన్నబుచ్చుకుందని చె
Salman Khan: పిల్లలంటే తనకు ఇష్టమని సల్మాన్ అన్నాడు. ఇంకా పెళ్లి కాని సల్మాన్.. తన మ్యారేజీ గురించి మాట్లాడుతూ.. ఇండియన్ చట్టాల ప్రకారం తాను పిల్లల్ని కనలేకపోవచ్చు అని తెలిపాడు. ఆప్ కీ అదాలత్ షో�
Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఔదార్యాన్ని చాటుకున్నాడు. న్యూ ఇయర్ రోజును రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంజలీ సింగ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు షారుఖ్కు చెందిన ఎన్టీవో మీర్ ఫౌండేషన్ ముంద
Vikram Gokhale | బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన..
సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. తన పేరు మీద ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. 2019లో ఇది ప్రారంభించారు. షారుఖ్ ఆర్థిక సహాయంతో ఇండియ�
Kamal Rashid Khan | బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2020లో చేసిన వివాదాస్పద ట్వీట్పై కేసు నమోదైంది. ఈ క్రమంలో కేఆర్కేను ముంబై మిమానాశ్రయంలో మలాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.
ముంబై : బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.20లక్షలు మోసం చేశారనే ఫిర్యాదు మేరకు ఇండర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశి�