ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,541 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమో
మీకు గోల్డ్ లోన్ కావాలా? వెంటనే కావాలా? కుదువబెట్టిన బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా? వంటి ప్రకటనలు ఆకట్టుకుంటాయి. ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్లు (Gold Loan) ఒక ఆకర్షణీయ ఎంప
BOB | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్దదైన బ్యాంక్ ఆఫ్ బరోడా 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం (జనవరి 17)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హతలు ఉండీ ఇప్పటివరకు
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,238 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. మాన్సూన్ ధమాకా డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద 399 రోజుల కాలపరిమితి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 7.25 శా�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.4,886 కోట్ల నికర లాభాన్ని అందుకున్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే త్రైమ
దేశాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో నిర్ణయం తీసుకున్నది. నగదు రూపేణా రూ.20,000కు మించి ఎవ్వరికీ రుణాలనూ ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లక
Bank of Baroda | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీ
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30లోగా బీవోబీ మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్ లేదా బీవోబీ వ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,579 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాస
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) జారీచేసిన బాండ్ల ఇష్యూకు భారీ స్పందన లభించింది. రూ.5,000 కోట్లు సమీకరణకు రూ.5,000 కోట్లకు దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్ల ఇష్యూను ప్రారంభించగా, రూ.14, 950 కోట్ల విలువైన 128 బిడ్స్ అ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. ఈ స్కీంపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..ఇతరులకు 7.1 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తున్న
చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్..మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ స్కీంపై వడ్డీని 10 బేసి�