ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూబీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు డిజిటల్ రుపీతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటరాపరబిలిటీని పరిచయం చేశాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీ�
బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్డ్రా చేసుకోవచ్చున�
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
ప్రభుత్వరంగ బ్యాంకులు మళ్లీ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించాయి. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు పీఎస్బీలు షాకిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన దేవదత్త చంద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్ చద్దా ను�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా దేవదత్త చంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ను బీవోబీ బాస్గా ఆర్థిక సేవల ఇన్స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల టెన్యూర్స్పై 30 బేసీస్ పాయింట్లద
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) చీఫ్ జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
రూ.1.20 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,779 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). అంతక్రితం ఏడాది ఇ�
BOB | వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు.