ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. విద్యార్థుల సాధికారత కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బ్రో’ పేరిట ఓ సేవింగ్స్ ఖాతాను పరిచయం చేసింది. 16-25 ఏండ్లవారు అర్హులు. విద్యార్థుల ఆర్థిక అవసరాల�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించింది. మౌలిక సదుపాయాల కోసం, గృహ రుణాల వితరణ చేయడానికి దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయడంతో ఈ భారీ స్థాయిలో నిధులను సేకరించినట్టు బ్య�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,253 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది �
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ‘బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్' పేరుతో లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూబీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు డిజిటల్ రుపీతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటరాపరబిలిటీని పరిచయం చేశాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీ�
బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్డ్రా చేసుకోవచ్చున�
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
ప్రభుత్వరంగ బ్యాంకులు మళ్లీ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించాయి. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు పీఎస్బీలు షాకిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ
Bank of Baroda | ప్రభుత్వరంగ బ్యాంకులు అంచనాలకుమించి రాణిస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగా..తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) భారీ లాభాలను గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన దేవదత్త చంద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహించిన సంజీవ్ చద్దా ను�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా దేవదత్త చంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ను బీవోబీ బాస్గా ఆర్థిక సేవల ఇన్స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల టెన్యూర్స్పై 30 బేసీస్ పాయింట్లద