ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) చీఫ్ జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
రూ.1.20 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,779 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). అంతక్రితం ఏడాది ఇ�
BOB | వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు.
హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతాన�
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కస్టమర్లే లక్ష్యం న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఐదు హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలతో కో-లెండింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నది. పీఎన్బీ హౌజింగ్ ఫైనా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా మంగళవారం (మార్చి 1) నుంచి పలు నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిలో బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పు, ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ త�
బీవోబీ లాభాలు రెండింతలు పెరిగాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,061 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్ల�
లక్నో : మాస్క్ ధరించే విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం ఓ వ్యక్తిపై కాల్పులకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కుమార్ అనే ఓ కస్టమర్ వచ్చాడు. అయితే అతడు మ
న్యూఢిల్లీ, మే 29: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,047 కోట్ల నష్టం వచ్చింది. నూతన పన్ను చట్టం కోసం రూ
హైదరాబాద్ : రుణాల ఎగవేత కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా కోరుతూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అర్జున్సింగ్ ఒ