ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా దేవదత్త చంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ను బీవోబీ బాస్గా ఆర్థిక సేవల ఇన్స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల టెన్యూర్స్పై 30 బేసీస్ పాయింట్లద
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) చీఫ్ జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
రూ.1.20 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,779 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). అంతక్రితం ఏడాది ఇ�
BOB | వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు.
హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతాన�
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కస్టమర్లే లక్ష్యం న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఐదు హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలతో కో-లెండింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నది. పీఎన్బీ హౌజింగ్ ఫైనా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా మంగళవారం (మార్చి 1) నుంచి పలు నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిలో బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పు, ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ త�
బీవోబీ లాభాలు రెండింతలు పెరిగాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,061 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్ల�
లక్నో : మాస్క్ ధరించే విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం ఓ వ్యక్తిపై కాల్పులకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కుమార్ అనే ఓ కస్టమర్ వచ్చాడు. అయితే అతడు మ