నెలకు రూ వెయ్యి ప్రీమియం కడితే... ఐదేళ్లకు లకారం వస్తుందని చెబితే.. పాపం బాధితులు కష్టమో. నష్టమో భరిస్తూ కూలీనాలి చేసుకొని కూడబెట్టుకున్న సొమ్మును ఆ సంస్థ ఎజెంట్ల చేతిలో పెట్టారు. తీరా ఐదేళ్లు గడిచాక... పాలస�
Paper Leak | ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న జరుగాల్సిన హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ ల�
ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాటి చీకట్లు తొలగించుకొని కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది. అయితే ఈ వెలుగుల ప్రస్థానం నిరంతరం కొన�
ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలతో యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నక్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (సీఏటీ) తాజాగా పాఠశాల పిల్లల కోసం ప్రత్యేక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసింది
బీజేపీలో వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీలో కీలకమైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని బుధవారం పునర్వ్యవస్థీకరించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి బీజేపీ కీల
దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది
దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ నిరాకరించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఘట�
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టులను ఏకీకృత విధానంలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం తదనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీలలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంల
బెంగాల్కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్కు