రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ప్రొఫెసర్కు అరుదైన అవకాశం లభించింది. వర్సిటీలోని సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున�