Mumbai | ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. మంగళవారం 20 మంది తట్టు (Measles) బారినపడగా, బుధవారం మరో 13 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వైరల్ డిసీజ్ వల్ల మరో
lalbaugcha | ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా (lalbaugcha) రాజా సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండలికి బృహిన్ ముంబై నగర పాలక సంస్థ భారీ జరిమాన విధించింది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా రోడ్డును ధ్వంసం
సముద్రంలో వ్యర్థాలను విసిరేస్తే కలిగే నష్టాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కానీ, బీచ్ను సందర్శించే �
ముంబై : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12 దేశాల్లో దాదాపు వంద కేసుల వరకు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్
ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే.
ముంబై: మహారాష్ట్ర అధికార భాష మరాఠీలోనే సైన్ బోర్డులు ఉండాలన్న డిమాండ్ ఊపందుకున్నది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు ఒక ఉత్తర్వును స్కూళ్లకు జారీ చేసింది. అన్ని పాఠశాలల పేర్లు మరాఠీలో�
Mumbai | దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి న�
IT | మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ �
Omicron Variant Cases | కరోనా రోగులపై ముంబైలో నిర్వహించిన సర్వలో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ముంబైలో 89శాతం కరోనా సోకిన రోగుల్లో
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నది. మహానగరంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా కొత్త వేరియంటుకు సంబంధించినవేనని
Mumbai police | కరోనా వైరస్ మొదటి రెండు దశల్లో మహారాష్ట్రలో విలయతాండవం చేసింది. కరోనా కొత్త వేరియంట్కు కూడా రాష్ట్రం కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిలో వైరస్ విజృంభిస్తున్నది.
Omicron | కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా ప్రధాన కేంద్రంగా మారింది.
Pfizer vaccine | కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు.