ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది. ‘�
డెల్టా వేరియంట్| కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒకేకేరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వె�
ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్ర
ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార�
ముంబై : నిరాశ్రయులు, బిచ్చగాళ్లు కూడా దేశం కోసం పనిచేయాలని, అందరికీ అన్నీ కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైలో యాచకులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు మూడు పూటలా భోజనం, వసత
ముంబై : ఆశ్రయంలేని వాళ్లు, బిచ్చగాళ్లు దేశం కోసం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించలేదని ఓ కేసులో ఇవాళ బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరి
ముంబై: విదేశీ కంపెనీలు కేంద్రంతోనే వ్యవహరిస్తాయని, రాష్ట్రాలకు లేదా ప్రైవేటు కంపెనీలకు టీకాలు నేరుగా సరఫరా చేయవని ప్రచారం జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-5 టీకా తయారీదారు నుంచి బృహన్ ముంబై క
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ప్రతి రోజు లక్షలలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. పడక గదలు సరిపోక, ఆక్సిజ�
నోస్టాక్ బోర్డు| మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు టీకా తీసుకోవడానికి క్యూకడుతున్నారు. అయితే వ్యాక్సిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉండటంతో రాష్ట్ర�
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మంచి నటుడే కాదు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి పలు సాయాలు చేసి వారి మనసులు గెలుచుకున్నాడు. తాజాగా ఫ్రంట్ లైన్ వర�
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై