ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు పూరించి పూర్తి వివరాలతో బీఎల్ఓలకు సమర్పించాలని, లేనిచో ఓటు రద్దు అవుతుందని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ఆయన �
Special Intensive Revision: సర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. సర్లో పాల్గొనే బీఎల్వోలు, బీఎల్ఎస్లకు గౌరవ వేతనంగా ఆరు వేలు ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. �
రాష్ట్రంలో చేప్టటిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం లో అనేక లోపాలు దొర్లుతున్నాయని, వీటిని నివారించేందుకు గడువును వెంటనే పొడిగించాలని బీఆర్ఎస్ సర్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చే�
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారాలు పంపిణీ చేయకుండా తమ వద్దే కుప్పలుగా ఉంచుకోవడంతో ఓటర్లలో అయోమయం
బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను
సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి ర�
ఎస్ఐఆర్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలవారి కంటే మున్సిపల్ ప్రాంతాలవారే వెనుకంజలో ఉన్నారా అంటే.. ఉన్నారనే సమాధానం వినిపిస్తున్నది. మున్సిపల్ ప్రజలు ఎస్ఐఆర్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. కేటీఆర్ మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. ఓటర్లకు వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేయలేకపోవడంతో తమ ఓట్లు పోతాయేమోనని తెగ భయపడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో కలిపి అత్యధికంగా జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి
‘సర్' సర్వేకు ప్రజలంతా సహకరించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన బీఎల్వోకు ఎమ్మెల్యే సు�
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన
MLA Sunitha Lakshma Reddy | ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని ప్రజలందరు బాధ్యతగా తీసుకొని పూర్తి సహకారం అందించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. అర్హులైన ప్రతీఒక్కరు తమ వివరాలను �
నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస