MLA Vemula | బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి,శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్మల్ జిల్లాలో గందరగోళంగా కొసాగుతున్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్ట�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించ
SIR | సర్ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వో (BLO)లను, సూపర్వైజర్లను డిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు రెడ్డి (ఐఏఎస్) ఆదేశించారు.
జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఫారాల భర్తీపై ఓటర్లలో గందరగోళం నెలకొన్నది. సర్ ఫారాల భర్తీపై బీఎల్వోలకు సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్వోలు ఓటర్లకు ఇచ్�
గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా... ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ని�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో తీవ్ర అయోమయం నెలకొన్నది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలు ఏ ఫారం ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూత్ లెవల్
ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నది. చిత్ర విచిత్రమైన నియమాలు, నిబంధనలు ఉండటంతో ఎన్యూమరేటర్లతో పాటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బీఎల్వోలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో ఫార
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలంలో BLOలు ఇంటింటికీ వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు.
సర్ ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్లో నియోజకవర్గ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంల�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ప్రత్యేక ఓట్ల జాబితా సవరణ చేపట్టిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే