అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) జీవనశైలికి సంబంధించిన వ్యాధి. నడివయసువారు, వృద్ధుల్లో ఇది సాధారణం. కానీ, ఇప్పుడు యువతరంలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర
గ్రాన్యూల్స్ మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. అధిక రక్తపోటును నియంత్రించే కంపెనీకి చెందిన జనరిక్ మందుకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయు
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
గర్భంతో ఉన్నపుడు అధిక రక్తపోటుకు గురైతే పుట్టే బిడ్డకు మరణం ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. డెన్మార్క్లో దాదాపు 20 లక్షల మందిని పరీక్షించగా, బీపీ ఉన్న తల్లుల బిడ్డలు చనిపోయే ప్రమాదం ఎక్కువగ�
బీపీ.. నిశ్శబ్ద హంతకి.. అన్ని రోగాలకు మూలం. అధిక రక్తపోటుకు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 50 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా
ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, శరీరం బరువు పెరుగడం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధ�
ఒక్క పిలుపు చాలు. వైద్య సిబ్బంది వెంటనే స్పందిస్తారు. సమస్య మూలాలు తెలుసుకుంటారు. సమాచారాన్ని విశ్లేషిస్తారు. తగిన సలహాలు ఇస్తారు. నిండు గర్భిణికి అండగా నిలుస్తారు. అవసరమైతే అంబులెన్స్ పంపుతారు.
High Blood Pressure Diet | చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలకారణం రక్తపోటు. మనం రోజూ తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చని అంటున్నారు నిపుణులు. › రక్తపోటుకు ప్రధాన కారకం ఉప్పు. దీన్ని వీలైన�
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ కారణంగా కామారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ