ఒకప్పుడు 50 ఏండ్లు దాటిన వాళ్లలోనే ఎక్కువగా రక్తపోటు, డయాబెటిస్ సమస్యలను చూసేవాళ్లం. కానీ, ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ పలకరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం ఇందుకు ప్రధాన కారణా�
బీపీని అదుపు చేయడంలో వ్యాయామాన్ని మించిన ఔషధం లేదు. నిత్యం కనీసం అరగంట నడక, సైక్లింగ్, ఈత లాంటి ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా.. బీపీ కంట్రోల్లో ఉంటుంది. తగినంత సమయం లేకుంటే.. కిరాణా దుకాణాలు, మందుల షాప్లకు �
కాఫీ తాగడం.. ఆరోగ్యానికి మంచిదే! కానీ, ఎప్పుడు తాగుతున్నాం? ఎంత తాగుతున్నాం? అనేది కూడా ముఖ్యమని అంటున్నారు అమెరికా పరిశోధకులు. గుండె, శరీరం మీద కెఫీన్, కాఫీ తాగే సమయం చూపించే ప్రభావాలపై ఓ పరిశోధన జరిగింది.
నిమ్స్ వైద్యశాలలో రక్తపోటును పరీక్షించే అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12 లక్షల విలువైన బీపీ టెల్లింగ్ మిషన్లను దవాఖానలోని సెక్యూరిటీ కార్యాలయం ప్రాంగణంలో ఒకటి, ఎమర్జెన్సీ బ్లాక
వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క�
సరిపడా ఉప్పు.. ఆహారానికి రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. కానీ, మోతాదు పెరిగితే.. ఆహారంతోపాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ విషయమై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు ఇచ్చింది.
ఆరోగ్యమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్రకూడా అంతే అవసరం! అయితే, మారుతున్న జీవనశైలి మనిషికి నిద్రను దూరం చేస్తున్నది. ఉద్యోగరీత్యానే కాకుండా.. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, స్మార్ట్ఫోన్లో మున
గంటలకొద్దీ నిలబడి పనిచేసేవాళ్లలో బీపీ సమస్యలు తలెత్తే అవకాశముందని తాజా అధ్యయనం తేల్చింది. బీపీ సమస్యలు అనేక ఏండ్లుగా కొనసాగటం.. గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నది. నిశ్చలంగా ఒక చోట కూర్చ�
Ratan Tata | వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Health tips : చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయిన�