రజకుల ఆరాధ్య దైవమై న మడేలయ్య స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్ల గ్రామంలో రజకులు శుక్రవారం మడేలయ్య బోనాల జాతర న�
Bala Krishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..నటి సంయుక్తతో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన బాలయ్య త
Tej Pratap Yadav | రెండు రోజుల క్రితమే ఆర్జేడీ (RJD) పార్టీ నుంచి, లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav).. ఇవాళే (మంగళవారం) జన్మించిన తన తమ్ముడి కుమార�
Hanmant Shinde | కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోసుపల్లి గ్రామం తెలంగాణ ఉపపీఠంలో నిర్వహిస్తున్న సమస్య మార్గదర్శన్ కార్యక్రమంలో నరేంద్ర మహారాజ్ భక్తులకు సందేశాన్ని అందించారు.
ఎన్నికల్లో పోటీచేసే కొందరు అభ్యర్థులు స్వామీజీలు, బాబాల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆ
Tirupati | దేశవాళీ గోజాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంతో కలసి టీటీడీ చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి 9KS Jaw
Monkey at Temple | గుడి వద్ద కోతులు ఎందుకుంటాయో అందరికీ తెలుసు. భక్తులు పెట్టే ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు వంటివాటితో కడుపు నింపుకోవడానికి వానరాలు గుడి వద్దకు చేరతాయి. కానీ ఈ కోతి మాత్రం సెపరేటు. అసలు ఈ కోతి గుడి వద్ద�
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆశీస్సులు అందించిన వారందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆరాధ్య దైవమైన ముఖ్యమంత్రి కేసీఆర�