అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది.
Nishikant Dubey: బాబా బైద్యనాథ్ గర్భగుడిలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, మనోజ్ తివారీలపై జార్ఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 2వ తేదీన ఈ ఘటన జరిగింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
Parliamentary Panel Meet: పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్కు మేధా పాట్కర్, ప్రకాశ్ రాజ్ హాజరుకావడం పట్ల బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మీటింగ్ నుంచి బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
Jogu Ramanna | సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని మాజీమంత్రి జోగురామన్న ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ, బీజేపీ ఎంపీలు సోమవారం రాజ్యసభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Harish Rao | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు ఉందని విమర్శించారు. తెలంగాణ ను�
YS Sharmila | కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోసివేయడం వల్ల ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఆ ఘటన నేపథ్యంలో రాహుల్పై కేసు బుక్ చేసేంద�
Mallikarjun Kharge: మల్లిఖార్జున్ ఖర్గే గాయపడ్డారు. బీజేపీ ఎంపీలు నెట్టేయడం వల్లే గాయపడినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మోకాళ్లకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఆ �
తెలంగాణ పట్ల బీజేపికి చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బయ్యారంలో ఉకు పరిశ్రమను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉకు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొనిరావా
BJP MPs: ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణతో పాటు క్రిమీలేయర్ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై వంద మంది బీజేపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సికందర్ కుమార్ నే�