Lok Sabha | అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్గాంధీ లండన్ స్పీచ్పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
Minister KTR | ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసి�
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్