బీజేపీపై తరుచూ విమర్శలు చేసే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని
ముంబై: బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ తన గ్యారేజీలోకి కొత్త కారును తెచ్చేసుకున్నాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారును ఆయన ఖరీదు చేశారు. 5.0 లీటర్ల V8 ఇంజిన్ ఉన్న ఆ ఎస్యూవీ కారు ఖరీదు 2.05 కోట్లు. �
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ఇళ్లపై లేదా, పక్కింటి వారిపై ఏ మూక అయినా దాడులు చేయడానికి వచ్చినప్పుడు చల్లని బాటిల్స్, బాణాలతో సిద్ధంగా ఉం
రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన వివాదాస్పద సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్గోపీ తెలిపారు. నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను
న్యూఢిల్లీ: బెంగాల్ను ఆదుకోవాలని ఎంపీ రూపా గంగూలీ ఏడ్చేశారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల బీర్బమ్లో జరిగిన హ�
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
Gautam Gambhir | టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కరోనా బారిన పడ్డారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్గా నిర్ధారణ