కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
Gautam Gambhir | టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కరోనా బారిన పడ్డారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్గా నిర్ధారణ
Rita Bahuguna Joshi: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో సీనియర్
తిరుమల : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల దేవాలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు ఉన్నారు. ఈ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొందరు ఐపీఎస్ అధికారుల తీరుపై కేంద్రం గట్టి నిఘా వేసి ఉంచిందని, ప్రవర్తన తీరుపై వారిని రీకాల్ చేసే అవకాశముందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ నాయకులతో కల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభు�
అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రెండున్నర ఏండ్ల అధికా�
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని