బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మేరకు పలువురు మహిళా రెజ్లర్లు శుక్రవారం దేశ రాజధానిలోని కన్నాట్ప్లేస్ పోలీస్ స్టేషన్లో �
బీజేపీ ఎంపీ, మహారాష్ట్ర మాజీ మంత్రి గిరీశ్ బాపట్ (72) కన్నుమూశారు. పుణే నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిరీశ్.. బుధవారం స్థానిక దీన్నాథ్ మంగేష్కర్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచార
భారత కుస్తీ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ చాలా ఏండ్లు గా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఒలింపిక్ పతక విజేత వినేశ్ ఫోగట్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
రాష్ట్రంలోని బీజేపీ దద్దమ్మ ఎంపీల వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావడం లేదని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు.
Pratap Simha comments | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-కొడగు లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన..
బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా నీటి వనరుల ప్రాధాన్యతను వివరించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని రెవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
ఛఠ్ పండుగకు ముందు యమునా నదిలో నురగ (ఫోమ్)ను తొలగించేందుకు ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ‘విషపూరిత’ రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్టు ఆరోపించిన బీజేపీ ఎంపీ పర్వేశ్వర్మకు డీజేబీ క్వాలిటీ కంట్రోల్ విభాగం డైర�
ravi kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్ను ముంబైకి చెందిన ఓ బిల్డర్ మోసం చేశాడు. సుమారు 3.25 కోట్ల చీటింగ్ చేసినట్లు రవి కిషన్ కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త జైన్ జితేంద్ర రమేశ్కు 2012లో రవి కిషన్ డబ్బు ఇచ్చా�