Bandi Sanjay | చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపే�
RSS : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు(POCSO Case)తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆర్ఎస్ఎస్(RSS) నాయకుడు బి. సుందర్ రెడ్డి తేల్చి చెప్పారు.
Bandi Sanjay : లుకౌట్ నోటీసులతో హైదరాబాద్, కరీంనగర్లోని తన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో బండి సంజయ్ శనివారం భగీరథ్ను సరెండర్ చేశారు. న్యాయవాదుల ద్వారా పోలీసు విచారణకు తన బిడ్డను తానే పంపించానని బండి పేర్కొన�
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ఓ మహిళ ఆయనను సూటిగా ప్రశ్నించింది. ఎంపీకి ఫోన్ చేసిన ఆమె.. బం�
KTR : పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పరారీలో ఉండడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు.
BJP Chief : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు(N Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే పార్లమెం ట్ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డి�
ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
Niranjan Reddy | పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలు
Arunachal BJP MP | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదని బీజేపీ ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఉన్న దేశ రాజధానిలో ఈశాన్య ప్రజలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Mamata Banerjee | బీజేపీ అంటే భగ్గున మండిపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ఎంపీకి ఏకంగా బెంగాల్ అత్యున్నత పురస్కారాన్ని ఆమె ప్రదానం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్�