BJP MP | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఓ బీజేపీ ఎంపీ (BJP MP)కి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్థానికుల దాడిలో సదరు ఎంపీ తీవ్రంగా గాయపడ్డాడు.
Rajiv Pratap Reddy | ప్రజాసేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బీజేపీ (BJP) కి చెందిన బీహార్ (Bihar) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్గా మారారు.
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
BJP MP Anil Baluni | కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ రహదారిపై కాన్వాయ్లో వెళ్తున్న బీజేపీ ఎంపీ తృటిలో తప్పించుకున్నారు. ఆ రోడ్డుపై కొండచరియలు విరిగిపడిన వీడియో క్లిప్ను ఆయన షేర్ చేశారు.
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారి అకృత్యాలను నిలదీసినందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను బజార్లోకి గుంచి అందరూ చూస్తుండగా కర్�
Nishikant Dubey | మహారాష్ట్రలో హిందీ మాట్లాడే ప్రజలపై ఇటీవల జరుగుతున్న దాడులపై జార్ఖండ్కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మరాఠా భాష పేరుతో ఈ హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠ�
Prashant Kishor: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ ఎన్నికల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
Nishikant Dubey | బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ ఓ షార్ట్ ఆర్డర్ను పాస్ చేస్తామని వె
మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చేసి బిల్లును చూడండి అంటూ కంగనా రనౌత్�
Rahul Gandhi : మన భూమిని చైనా ఆక్రమించిందని, మనపై అమెరికా భారీగా సుంకాలను వసూల్ చేస్తున్నదని, ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ లోక్సభలో డిమాండ్ చేశారు. అయితే ఒక్క ఇంచు స్థలం కూడ�
DK Aruna | జూబ్లీహిల్స్లోని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Arvind Effigy Burnt | నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు.
MP Laxman | ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసంఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటును వేయాలన్నారు.