హజ్ యాత్రికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంధన కొరత సాకుతో ఒకొకరు రూ.10వేల చొప్పున అదనంగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచడంతో చిరు వ్యాపారులు, ప్రజలపై పెను భారం పడింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ అదనపు భారం మోపమని చెప్పిన కేంద్రం మాట మార్చింది.
డీలిమిటేషన్తో ముడిపెడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్..పార్లమెంట్లో బొక్కాబోర్లా పడింది. దేశ రాజకీయాల్ని ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తున్న తరుణంలో బీజేపీ తీరును విమర్శిస్తూ సీన�
ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగుల పెన్షన్లకు నిధులు లేవా? అయితే లాడ్లీ బహెన్ వంటి పథకాన్ని ఆపేయండి.. అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టంచేసిది. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు ప్రభు�
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క