బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలన నాణ్యతలేమికి కేరాఫ్గా మారింది. రూ. వేల కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు, వాటర్ ట్యాంకులు ప్రారంభానికి ముందే �
నువ్వెవరో తెలుసుకో ముందు’ అంటుంది భారతీయ తాత్వికత. ఈ తత్వం మాటేమోగానీ భారతీయులకు ఇప్పుడు పౌరసత్వం పెద్ద చిక్కుముడిగా మారింది. ఇంతకూ నేనెవరు? అసలు నేను భారతీయుడనేనా? అయితే అందుకు రుజువేదీ అనే కొత్త విచిక�
ఎస్ఐఆర్ (సర్) పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలిగిస్తూ వస్తోందని, ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపే�
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలే
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శా�
Bengal Govt | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) అధికారిక వేదికల నుంచి ‘బిశ్వ బంగ్లా (Biswa Bangla)’ లోగోను తొలగించడం ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) హయాంలో ప్రవేశపెట్టిన ఈ లోగో స్థానంలో �
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ఓ ప్రవేశ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్న
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీల�
హజ్ యాత్రికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంధన కొరత సాకుతో ఒకొకరు రూ.10వేల చొప్పున అదనంగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచడంతో చిరు వ్యాపారులు, ప్రజలపై పెను భారం పడింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ అదనపు భారం మోపమని చెప్పిన కేంద్రం మాట మార్చింది.