డీలిమిటేషన్తో ముడిపెడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్..పార్లమెంట్లో బొక్కాబోర్లా పడింది. దేశ రాజకీయాల్ని ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తున్న తరుణంలో బీజేపీ తీరును విమర్శిస్తూ సీన�
ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగుల పెన్షన్లకు నిధులు లేవా? అయితే లాడ్లీ బహెన్ వంటి పథకాన్ని ఆపేయండి.. అని మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్కు బాంబే హైకోర్టు స్పష్టంచేసిది. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖకు ప్రభు�
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క
ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చి 100 మీటర్ల ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాల పరిధిలోకి వస్తాయని ప్రకటించిన కేంద్రంలోన
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలిగించి ‘రామ్' అని నామకరణం చేసి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. 140 కోట్ల భారతీయులకు జాతిపిత అయిన మహాత్మాగాంధీ పేరిట 2005లో
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�