GST | వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరాయని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొన్నది.
Harish Rao | దక్షిణ భారత దేశం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచి, వడ్లకు పెంచలేదు. గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అని నిప్పు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు.
‘తొమ్మిదేండ్ల క్రితం కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కార్ జీఎస్టీని తెచ్చి రూ.100 లక్షల కోట్ల దోపిడీ చేసింది. అందులో కొంత తగ్గించి మెహర్బానీ చేసినట్టు ఇప్పుడు ప్రధాని మోదీ ఫొజులు కొడుతున్నారు.
KTR | రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని నివాసంలో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంల
అస్సాంలోని డిమా హాసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల (992 ఎకరాలు) భూమిని మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలన్న అస్సాం బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గువాహటి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
PMKVY | కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మరో పథకం ఘోరంగా విఫలమైంది. నిరుద్యోగ యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానం నీటిమూటగా మారిపోయింది.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్�
బీజేపీ పాలిత రాజస్థాన్లో వర్షం ధాటికి కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి ప్రారంభోత్సవానికి ముందే కొట్టుకుపోయింది. ఇక్కడి జున్జును జిల్లాలో కట్లి నదికి వరదలు పోటెత్తుతున్నాయి.
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�
KTR | గుజరాత్లో కుప్పకూలిన వంతెన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గుజరాత్లోని మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో.. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయల�
Bharat Bandh | కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపై�
Sanjay Raut | మహారాష్ట్ర (Maharastra) లో త్రిభాషా విధానం (Three Language Policy) పై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా.. తాము వ్యతిరేకమని ప్రత�