KTR | రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని నివాసంలో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంల
అస్సాంలోని డిమా హాసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల (992 ఎకరాలు) భూమిని మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలన్న అస్సాం బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గువాహటి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
PMKVY | కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మరో పథకం ఘోరంగా విఫలమైంది. నిరుద్యోగ యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానం నీటిమూటగా మారిపోయింది.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్�
బీజేపీ పాలిత రాజస్థాన్లో వర్షం ధాటికి కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి ప్రారంభోత్సవానికి ముందే కొట్టుకుపోయింది. ఇక్కడి జున్జును జిల్లాలో కట్లి నదికి వరదలు పోటెత్తుతున్నాయి.
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�
KTR | గుజరాత్లో కుప్పకూలిన వంతెన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గుజరాత్లోని మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో.. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయల�
Bharat Bandh | కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపై�
Sanjay Raut | మహారాష్ట్ర (Maharastra) లో త్రిభాషా విధానం (Three Language Policy) పై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా.. తాము వ్యతిరేకమని ప్రత�
విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్ తీసుకుంది. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, రాజకీయ పార్టీల హెచ్చ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని మోదీ సర్కారు క్రమంగా పాతరేస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల ఆంక్షలు విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్త
Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
America | అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపి�