పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొత్తం మీద ‘హళ్లికి హళ్లి సున్నకు సున్న’ దక్కింది. గత పదేండ్లుగా చూపుతూ వచ్చిన నిర్లక్ష్యమే మరోసారి వ్యక్తమైంది. ఇదొక ధోరణిగా మారింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఆర్థిక మంత్రి
సికింద్రాబాద్... మల్కాజిగిరి... చేవెళ్ల... మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందుకు అదనంగా ముషీరాబాద్కు చెందిన లక్ష్మణ్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అక్కడే చంపించడానికి కుట్ర జరుగుతున్నదని పేర్కొంది.
Kedarnath | జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ
బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కదం తొక్కారు. ఈ నెల 1న అన్ని బొగ్గుగనుల కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టిన తెలంగాణ బొగ్గుగని కా�
KTR | కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిం
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోని పలు పంటలకు అతి స్వల్పంగా కనీస మద్దతు ధర పెంచి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అ న్నదాతలను మరోసారి మోసగించిందని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ గురువారం ఆరో పించారు.
Odisha CM | ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఒడిశా అవ�
Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును కేంద్రం ప్రారంభించింది. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వం కల్పించింది.