గ్రామీణ ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలిగించి ‘రామ్' అని నామకరణం చేసి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. 140 కోట్ల భారతీయులకు జాతిపిత అయిన మహాత్మాగాంధీ పేరిట 2005లో
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�
‘వికసిత్ భారత్', ‘5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ అంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒకవైపు ఆర్భాటపు ప్రచారాలు చేసుకొంటున్నది. అయితే, దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలు పౌరులను మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తున్�
ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణ�
బీజేపీ పాలిత ఒడిశాలోని సబర్నపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ షోరూమ్లో పని చేస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 17న చలో రాజ్భవన్ను నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తె
దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసి, అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
కరూర్ తొక్కిసలాట తర్వాత చిక్కుల్లో పడిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ను మచ్చిక చేసుకుని వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందాలని బీజేపీ తహతహలాడుతోంది.
GST | వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరాయని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొన్నది.
Harish Rao | దక్షిణ భారత దేశం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచి, వడ్లకు పెంచలేదు. గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అని నిప్పు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు.