2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�
గుజరాత్లో అమలవుతున్న ‘నల్లా నీరు’ పథకం విజయవంతమైందని అధికార బీజేపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నా.. జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 57 శాతం గృ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని, దీనిని మానుకొని యథావిథిగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలె
కార్పొరేట్ సంస్థల కోసమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పు చేసిందని, దీని వెనుకు పెద్ద కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిష�
Uma Bharti | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 22.68 లక్షల మంది కార్మికులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించింది. నకిలీ ఎంట్రీలు, తప్పుడు రిజిస్ట్రేషన్, వలసలు, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా వర్గీకరి�
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి రూ.758 కోట్లు విరాళమిచ్చి అతి పెద్ద దాతగా టాటా గ్రూపు అవతరించింది. గ్రూపులోని అన్ని సంస్థలు కలిపి ఒక్క బీజేపీకే 758 కోట్లు విరాళమివ్వగా, మిగిలిన అన్ని రాజకీయ పార్ట�
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు.
పత్తి రైతుపై కేంద్రం కత్తి గట్టింది. కొనుగోళ్లలో సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పంట నాశనమై మెజార్టీ రైతులు తీవ్రంగా నష్టపోతే.. పండిన కాస్త పత్తినీ సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవాలం�
భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాలు ఈ నెల 24న ధర్నాచౌక్లో తలపెట్టిన మహాధర్నా కోసం బుధవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సన్న
రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా �
జీఎస్టీ తగ్గించడం ద్వారా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు రూ.5 వేలు మిగిల్చామని బీజేపీ ఎంపీ అర్వింద్ అంటుండు. అంటే ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.5 వేల చొప్పున గత తొమ్మిదేండ్లలో రూ.5.40 లక్షలు జీఎస్టీ పేరిట దోచ�