Harish Rao | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే భక్తి భావనతో మొదటి అన్నం ముద్దను కండ్లకు అద్దుకుంటాం. కడుపు నిండా భోజనం పెట్టిన వారిని ‘అన్నదాతా సుఖీభవా!’ అంటూ వినమ్రంగా నమస్కరిస్తాం. వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తాం. చివరకు
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.. మాటను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. 10 నెలలు దాటినా బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె కారణంగా గురువారం వివిధ రాష్ర్టాల్లో సామా
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలులేని దేశంగా మార్చాలని చూస్తోందని బీఆర్టీయూ నేత ఎండీ వై.పాషా విమర్శించారు. దీనికి నిరసనగా కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 1
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�
గుజరాత్లో అమలవుతున్న ‘నల్లా నీరు’ పథకం విజయవంతమైందని అధికార బీజేపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నా.. జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 57 శాతం గృ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని, దీనిని మానుకొని యథావిథిగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలె
కార్పొరేట్ సంస్థల కోసమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పు చేసిందని, దీని వెనుకు పెద్ద కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిష�
Uma Bharti | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 22.68 లక్షల మంది కార్మికులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించింది. నకిలీ ఎంట్రీలు, తప్పుడు రిజిస్ట్రేషన్, వలసలు, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా వర్గీకరి�
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి రూ.758 కోట్లు విరాళమిచ్చి అతి పెద్ద దాతగా టాటా గ్రూపు అవతరించింది. గ్రూపులోని అన్ని సంస్థలు కలిపి ఒక్క బీజేపీకే 758 కోట్లు విరాళమివ్వగా, మిగిలిన అన్ని రాజకీయ పార్ట�