పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావమున్నా ప్రజలపై ఇంధన భారం మోపబోమని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతలోనే మాటమార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగియగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా �
నమ్మించి నట్టేట ముంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. ఎన్నికలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశంలో 5 రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరల పె�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతు కు బండిపై వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి చిరు వ్యాపారుల గుండెల్లో మంటలు రేపింది. మోదీ ప్రభు త్వం చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై చిరు వ్యాపా�
సామాన్య ప్రజలపై ‘గ్యాస్ పిడుగు’ పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం మోపింది. ఆరు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగిం�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ దుస్సాహసానికి పాల్పడింది. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు యత్నించి, పరాభవం ఎదుర్కొన్నది.
గత 12 ఏండ్ల పాలనలో తొలిసారిగా ఒక బిల్లును ఆమోదించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ పరిస్థితిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్ బాట్ గ్రోక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి ముందే తెలిసినా కేంద్రం మేల్కొ�
Harish Rao | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే భక్తి భావనతో మొదటి అన్నం ముద్దను కండ్లకు అద్దుకుంటాం. కడుపు నిండా భోజనం పెట్టిన వారిని ‘అన్నదాతా సుఖీభవా!’ అంటూ వినమ్రంగా నమస్కరిస్తాం. వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తాం. చివరకు
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.. మాటను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. 10 నెలలు దాటినా బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె కారణంగా గురువారం వివిధ రాష్ర్టాల్లో సామా
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలులేని దేశంగా మార్చాలని చూస్తోందని బీఆర్టీయూ నేత ఎండీ వై.పాషా విమర్శించారు. దీనికి నిరసనగా కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 1
దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�