ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వక
Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Rekha Patra | పశ్చిమబెంగాల్ పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జికి బానిసలని బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా విమర్శించారు. బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గంలోని బయర్బారీ పట్టణంలో బీ
BJP Candidate Arrested | ఓటు వేసే సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆ అభ్యర్థిపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్లో కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు.
Manohar Lal Khattar | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
Loksabha Elections 2024 : హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట్ పీఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Shashank Mani Tripathi | నామినేషన్ దాఖలు కోసం బీజేపీ అభ్యర్థి రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Surat Loksabha: సూరత్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ స్థానం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు అందరూ పోటీ నుంచి తప్పుకున్నట్లు గుజరాత్ పార్టీ చీఫ్