Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్లో కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు.
Manohar Lal Khattar | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్
Kangana Ranaut | హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ లాహౌల్ & స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్క�
Loksabha Elections 2024 : హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట్ పీఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Shashank Mani Tripathi | నామినేషన్ దాఖలు కోసం బీజేపీ అభ్యర్థి రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
Arjun Munda | లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున
Surat Loksabha: సూరత్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ స్థానం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు అందరూ పోటీ నుంచి తప్పుకున్నట్లు గుజరాత్ పార్టీ చీఫ్
Lok Sabha elections | అలనాటి అందాల నటి, మథుర లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి హేమామాలిని తరఫున ఆమె కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మథురలోని పలు పట్టణాల్లో తిరుగుతూ ఈసారి కూడ�
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Kangana Ranaut | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి, రెండో విడత లోక్సభ ఎన్నికల తేదీలు దగ్గరపడటంతో.. ఆ రెండు విడతలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఓటర్లను ఆకర్షించేందు�
Kangana Ranaut | ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసా�
లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది.