Manohar Lal Khattar : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్ లోక్సభ స్థానంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్ కర్నాల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్నాల్ లోక్సభ స్థానంలో మనోహర్లాల్ ఖట్టర్పై దివ్యాన్షు బుధిరాజాను పోటీకి దింపింది. కాగా ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, Haryana
Congress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy
— ANI (@ANI) May 25, 2024