బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నిన్నటి నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
హసన్పర్తి, సెప్టెంబర్ 26 : అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65వ డివిజన్ పరిధి దేవన్నపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్ట�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడవ సారి గెలుపొంది హ్యట్రిక్ కొట్టడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy )జోస్యం చెప్పారు.
Minister Gangula | బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటువంటి పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉంట
బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలకు పాల్పడుతున్నా�
ప్రభుత్వ సంస్థలను అమ్మి కార్మికులను రోడ్డున పడేస్తున్నాయి అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి ఆరోపణ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ రెండూ అన్నదమ్ములని, ప్రభుత్వ సంస్థలను అమ్మి కార్మి�
హుజూరాబాద్లో గెలుపు టీఆర్ఎస్దే మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలంగాణ గడ్డ మీద ప్రేమలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వీ శ్రీని�