నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లు సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. భారీగా జనం తరలిరావడం, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచింపజేసే�
‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరా�
చేసిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలను చూసి తనను ఆదరించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెసోళ్లను నమ్మి న
నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, �
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పద్మశ్రీనగర్ కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వందమంది యువకుల
పదేళ్ల కాలంలోజరిగిన అభివృద్ధికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని కూచన్పెల్లి, బ�
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో నగరంలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చ
బీజేపీలో టికెట్ల కల్లోలం రేగుతున్నది. సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ రాణిరుద్రమకు ఇవ్వడంపై అసమ్మతి రగులుతున్నది. ఆ పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది.
సూర్యాపేటలోనే కాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపును మొండి చెయ్యి పార్టీ గాని, రెమ్మలు తెగిన కమలం పార్టీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శక్తి అడ్డుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నార�
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్నామని, అలాంటి ప్రభుత్వానికే పట్టంకట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్�
ప్రజా క్షేత్రంలో ఆటో డ్రైవర్లు కీలకమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తల దిశానిర్దేశం చేస్తారు. కాగా మంగళవారం వేల్పూర్కు వెళ్తుండగా మా�