తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గౌడ, బీసీ సంఘాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కరీంనగర్
Minister Harish rao | మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఘన నివాళి అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను
Minister Indrakaran reddy | దళితుల అభ్యున్నతికి, దళిత మహిళలకు విద్య కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి ఎనలేనిదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సందర్భంగా నిర్మల్ కలెక్టర్
NTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీ రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని
సోనూసూద్....నటుడిగా అతను సాధించిన ఘనత కంటే, లాక్డౌన్ కాలంలో చేసిన సేవే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. యునెటైడ్ నేషన్స్ ప్రత్యేక పురస్కారాన్నీ అందించింది. నటుడిగా సోనూ ఎప్పుడూ బిజీనే. దక్షిణాదితో పాటు బాల
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొ
Minister Errabelli dayakar rao | దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త అని చెప్పారు.
ళిత సాధికారత కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్�
Bhakta Ramadasu | భద్రాచల రామయ్య ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు (Bhakta Ramadasu ) 389వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రామాలయంలోని భక్త రామదాసు
Ghantasala: అమర గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించతలపెట్టిన ఘంటసాల స్వరరాగ మహాయాగం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది. ఘంటసాల
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
అశ్వారావుపేట: భగవాన్ సత్యసాయిబాబా జయంతి పురస్కరించుకుని భక్తులు మంగళవారం సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. పట్టణంలోని కోనేరుచెరువు సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయంలో సత్యసాయి 96వ జయంతి వేడుకలు పురస