మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ చరిత్రను తన కవితల ద్వారా నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా
సినారె| ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారె 90వ జయంత్రి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. సాహితీ ప్రపంచంలో సినారెది ప్రత్యేక స్థానమని, ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వ
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్�
పీవీ జయంతి| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. పీవీ విగ
మంత్రి హరీశ్| తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హరీశ్ రావు ఘనంగా నివాలుళర్పించారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడి�
ఉపరాష్ట్రపతి వెంకయ్య| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
మాజీ ప్రధాని పీవీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇవాళ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపో�
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
పీవీ కాంస్య విగ్రహం| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించనుంది. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీ
సీఎం కేసీఆర్| తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంట
సల్మాన్కు ఎస్పీ వాయిస్.. గాన గంధర్వుడి జయంతి నేడు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో 1946 జూన్ 4న ఎస్పీ బాల సుబ్రమణ్యం. జన్మించారు. ప్లే బ్యాక్ ...
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా జూన్ 4న తెలుగు చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతున్నది. తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ ఆయ�
మార్గదర్శనం| పలు రంగాల్లో తనదయిన శైలిలో ముద్ర వేసుకుని భావితరాలకు సువరవరం ప్రతాప్ రెడ్డి జీవితం మార్గదర్శనం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సురవరం 125వ జయంతి వేడుకల సందర్భంగా జిల�