Bird Flu | ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 41 బర్డ్ ఫ్లూ కేసులు (Bird Flu cases) నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం (Union Govt) వెల్లడించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. బుధవారం రాజ్యసభ (Rajya Sabha) కు ఇచ్చి�
ఉత్తరప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. గోరఖ్పూర్లోని జంతు ప్రదర్శన శాలలో ఓ పులి బర్డ్ ఫ్లూతో మరణించినట్లు గుర్తించారు. దీంతో ఇటావా జిల్లాలోని సింహాల అభయారణ్యంతోపాటు, రాష్ట్రంలోని అన్ని జంతు ప్ర�
జిల్లాలో తొలిసారి బర్డ్ఫ్లూ నిర్ధారణ అయ్యిందని, బర్డ్ఫ్లూ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికా�
బర్డ్ఫ్లూ మహమ్మారితో తెలుగు రాష్ర్టాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ భయంకరమైన వ్యాధితో పౌల్ట్రీ రైతులు పూర్తిగా కుదేలయ్యారు. ఈ మాయరోగంతో కోళ్లు మృత్యువాత పడి భారీగా నష్టపోయారు. కానీ, ఓ పౌల్ట్రీ ర�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాట సింగారంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టించింది. బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపింది. గ్రామ శివారులోని కోళ్ల ఫామ్లో గల కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ కావడంతో పశు సంవర్థక శాఖ అధికారులు కోళ్ల ఫామ్లో పరీ
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. గ్రామంలో పిట్ట సుదర్శన్రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెం�
Bird Flu | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పిట్ట సుదర్శన్ రెడ్డికి చెందిన పౌల�
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసు నమోదయింది. వారం రోజుల క్రితం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా పాజిటివ్గా న�
హెచ్5ఎన్1 వైరస్ (బర్డ్ ఫ్లూ) పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పౌల్ట్రీ ఫారాలు, మార్కెట్ల వంటి హై రిస్క్ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 7
Medak | మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో అంతుచిక్కని వ్యాధితో వెయ్యి కోళ్లు మరణించాయి. సతీశ్ గౌడ్ అనే పౌల్ట్రీ రైతు కోళ్ల ఫారమ్లో ఆదివారం నాడు గంటల వ్యవధిలో వెయ్యి కోళ్లు మృత్యువాతపడటం �
Harish Rao | చికెన్, కోడిగుడ్ల విషయంలో సోషల్మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ అండ్ �
Bird Flu | కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొత్తకోట పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఇవాళ మున్సిపల్ కమిషనర్ను కలిశారు.