వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధర్పల్లి మండలంలో మొత్తం 8,879 మంది పింఛన్�
జీహెచ్ఎంసీలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు దోపిడీపర్వం సాగుతోంది. తాజాగా ఎంటమాలజీ విభాగంలో నయా దందా వెలుగులోకి రావడం బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఉద్య�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 37,152 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, 87 �
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తున్న గూగుల్ మరో కొత్త ఆప్షన్ను తీసుకొస్తున్నది. ‘ఫైండ్ మై డివైజ్' వెర్షన్ను త్వరలోనే అప్డేట్ చేయనుంది.
ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు.. ఈ ఏడాది ఎప్సెట్ పరీక్షల్లో ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని (ఫేషియల్ రికగ్నిషన్) అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారింది. ఎవరికి వారే యమునా తీరేనన్న వ్యవహారంతో టీయూ మరింత గాడి తప్పుతున్నది. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటున్న వ్యక్తులే వక్రబు�
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Biometric | రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అంగన్వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు �
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక�
పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో జిన్నింగ్ మిల్లులున్న 7 చోట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ఈ నెల చివరి వారం నుంచి కొనుగోళ్లు జరుపనున్నది.
ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు (High court) రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని (TSPSC) ఆదేశించింది.