మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగ
గ్రీన్కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖా�
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్న సర్కార్. ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా 1 ఫిబ్రవరి,
భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నానక్రామ్గూడలో నిర్మించిన నూతన భవనంలోకి మారనున్నది.
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు తరలించే బియ్యంలో తరుగు వస్తుందనే డీలర్ల ఫిర్యాదు మేరకు మార్చి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.
పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారీరక దారుఢ్య పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 494 మంది హాజరయ్యారు.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రతీ ఆసుపత్రి క్లీన్గా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న తెలంగాణ సర్కారు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన బోధన అందించడంతోపాటు విధి నిర్వహణ సక్రమంగా ఉ
సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నది. ఈ క్రమంలో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్�