సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నది. ఈ క్రమంలో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. రాష్ట్రంలోని 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 503 ఉద్యోగాలకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,42,954 మంది మాత్రమే హాల్టికెట్లు డౌన�
కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ నిందితులే కాదు అనుమానితుల నుంచీ నమూనాలు సేకరణ న్యూఢిల్లీ, ఆగస్టు 5: దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐ