Train accident | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train accident) లో మృతుల సంఖ్య 11కు పెరిగింది.
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరి�
Train accident | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బిలాస్పూర్ (Bilaspur) లో ఘోర రైలు ప్రమాదం (Train accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Love Marriage | ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు.. మనసులు కలిస్తే ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు. వృద్ధాప్య వయసులోనూ ఓ వృద్ధుడు ప్రేమలో మునిగిపోయాడు. 35 ఏండ్ల మహిళను ప్రేమించి పెళ్లాడాడు.
భర్త నిరుద్యోగిగా ఉండటాన్ని భార్య ఎత్తిపొడవటం, ఎగతాళి చేయడం, ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు అసమంజసమైన కోరికలు కోరడం మానసిక క్రూరత్వమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తెలిపింది. ఈ కారణాల రీత్యా భర్తకు విడాకులు మంజ�
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ (Bilaspur) అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ సరిహద్దుల్లో ఉండటంతో పాక్ దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ఔట్ (Blackout) ప్రకటించారు.
Teacher Drink | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్�
చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్ఘడ్లోని బిలాస్పూర్కు చేరుకున్నది. ఆమె మానసిక పర
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
బిలాస్పూర్కు చెందిన ఓ కుర్రాడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి (8th class Student) చదువుతున్నాడు. జూలై కురిసిన భారీ వానలతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గడంతో ఈ నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమ�
Accident | చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ (Bilaspur) జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది.