భర్త నిరుద్యోగిగా ఉండటాన్ని భార్య ఎత్తిపొడవటం, ఎగతాళి చేయడం, ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు అసమంజసమైన కోరికలు కోరడం మానసిక క్రూరత్వమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తెలిపింది. ఈ కారణాల రీత్యా భర్తకు విడాకులు మంజ�
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ (Bilaspur) అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ సరిహద్దుల్లో ఉండటంతో పాక్ దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ఔట్ (Blackout) ప్రకటించారు.
Teacher Drink | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్�
చేతిలో రెండేళ్ల చిన్న పిల్లాడు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఉన్నామనే సోయి లేదు. కానీ నవమాసాలు మోసిన ఆ చిన్న పిల్లాడితో మానసిక రోగి అయినా ఆ తల్లి చత్తీస్ఘడ్లోని బిలాస్పూర్కు చేరుకున్నది. ఆమె మానసిక పర
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
బిలాస్పూర్కు చెందిన ఓ కుర్రాడు స్థానిక పాఠశాలలో 8వ తరగతి (8th class Student) చదువుతున్నాడు. జూలై కురిసిన భారీ వానలతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. వర్షాలు తగ్గడంతో ఈ నెల నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమ�
Accident | చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ (Bilaspur) జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది.
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్-జైరాంనగర్ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో �
చత్తీస్గఢ్లో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు జర్నలిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. చెట్టును ఢీకొనడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Chhattisgarh | బొగ్గు కుంభకోణం కేసులో ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. రాయ్పూర్, బిలాస్పూర్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహాసముండ్ మాజీ ఎమ్మెల్యే అగ్ని
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె