ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్-జైరాంనగర్ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో �
చత్తీస్గఢ్లో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు జర్నలిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. చెట్టును ఢీకొనడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Chhattisgarh | బొగ్గు కుంభకోణం కేసులో ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. రాయ్పూర్, బిలాస్పూర్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహాసముండ్ మాజీ ఎమ్మెల్యే అగ్ని
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె