నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
పొద్దున లేచి తట్ట, పార పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా కష్టపడి రాత్రికి గానీ ఇంటికి చేరుకోలేని దయనీయ పరిస్థితి భవన నిర్మాణ కార్మికులది. బైక్ కొనాలనుకొన్నా వారి ఆర్థిక స్థోమత అంత
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
Yezdi Bikes | ‘కొత్త ఒక వింత. పాత ఒక రోత’ అన్న నోళ్లే.. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్!’ అనీ అన్నాయి. ఆ ఓల్డ్ గోల్డ్ కేటగిరీలో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాతతరం బైకులూ ఉన్నాయి. నాడు తాతల మతులు పోగొట్టినజావా, యెజ్డీలు.. నేడు మనవ
ముంబై, జనవరి 3: బజాజ్ ఆటో అమ్మకాలు గత నెలలో 3 శాతం క్షీణించాయి. డిసెంబర్లో 3,62,470 యూనిట్లుగా నమోదైనట్లు సోమవారం సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్లో 3,72,532 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈసారి అమ్మకాల్లో ద్విచక్ర వాహనాలు
న్యూఢిల్లీ, జనవరి 3: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ..ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లోకి 11 కొత్త మోడళ్ళను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటర్డ్, స్ట్రీట్ఫైట�
హైదరాబాద్ : కరోనా కారణంగా ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత భారత మార్కెట్లో కి పలురకాల కొత్త మోటార్ బైకులు వచ్చాయి. అటువంటి వాటిలో కొన్ని అప్డేటెడ్ బైక్స్ క�
Cyberabad | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా
న్యూఢిల్లీ : అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను రూ 3000 వరకూ పెంచింది. కొత్త ధరలు ఈనెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధర�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశ�
కార్డన్ సెర్చ్| నిర్మల్: జిల్లాలోని ముథోల్లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు ల�