దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మం డలం గోపులంక వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లం తు కాగా, ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నా బండి నా ఇష్టం.. నచ్చిన బొమ్మ, పేర్లు రాసుకుంటామనేవిధంగా కొందరు వాహనదారులు వ్యవహరిస్తున్నారు. వాహనాలపైనే కాకుండా నెంబర్ ప్లేట్స్పై తమకు నచ్చిన బొమ్మలు, పేర్లు రాయించుకొని రోడ్డు నిబంధనలను బేఖాతరు చే
నారయణపేట (Narayanapet) జిల్లా మాగనూరు (Maganur) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నల్లగట్టు (Nallagattu) వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు (Bike accident) ఢీకొన్నాయి.
RDE Rules Effect on Vehicles | కాలుష్య నియంత్రణకు రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) రూల్స్ అమలు చేయాలంటే కార్లు, బైక్, స్కూటర్ల తయారీ సంస్థలకు అదనపు భారమే. కానీ, ఈ భారం కస్టమర్లపై పడనున్నది.
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యుత్తు వాహనాల్లో (ఈవీ) మంటలు చెలరేగడానికి బ్యాటరీ లోపాలే ప్రధాన కారణమని డీఆర్డీవో నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్, మాడ్యూల్లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ప్రమాద�