సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం భవానందపూర్లోని పాండురంగస్వామి ఆశ్రమంలో ఆదివారం ఆషాఢ ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీసీతారామచంద్రస్వామికి పురుషసూక్త అభిషేకాలు నిర్వహించారు.
జెట్ వికాస తరంగిణి గ్రీన్ సిటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మహిళా ఆరోగ్య వికాస్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియా మెల్బో�
మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించా�
కాంగ్రెస్ను నమ్మితే ప్రజల బతుకులు ఆగమవుతాయని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో పీక్కు తింటున్నారని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మేడ్చల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, ప్రజలంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు.
భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన మంగళవారం భారీ బ�
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్య�
Minister Talasani | ఎన్నికల ప్రచారంలో సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani )తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం న�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తాంసి మండలం నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అనిల్ జాదవ్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించా�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్ల�
మండలంలో బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్కు మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ బుధవారం విజయ వంతమైంది. మండలంలోని దేవాపూర్ ఎక్స్ రోడ్డు అనిల్ జాదవ్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
రానున్న ఎన్నికల్లో తన ను ఆదరించి గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్య ర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దుర్గామాత నవరాత్రోత్సవాల్�
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మో సగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న కోరారు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతి�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.