ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శ�
దేవాదాయ ధర్మధాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కమాన్ రోడ్డులో గల శ్రీమద్విరాట విశ్వకర్మ భగవానుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ బీఆర్�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని, ఈ నెల 23న మెదక్లో జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్లో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. కరీంనగర సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, మేయర్�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ, దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దగా చేశాయని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ లు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని చెప్పారు. మంగళ వ
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘టెక్నోస్మానియా 2023’ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సన్నాహకంగా సోమవారం 3కే రన్, ఫ్లాష్ మాబ్, బైక్ ర్యాలీ కార్యక్రమాలను
ఇస్నాపూర్లో అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ర్యాలీగా బయలు దేరి వచ్చాయి. గూడెం మహిపాల్ర
దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నగరం ముస్తాబైంది. ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు 150 డివిజన్ల నుంచి భారీగా నేతలు తరల�
బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా జనం ఉరకలై సాగుతారు. గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘ఆత్మీయ సమ్మేళనాలకు ఊరూవాడా కదలివస్తు