వికారాబాద్ : వాహనం ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పట్టణం అనంతగిరి గుట్టు సమీపలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం కలపూర్ గ్రామానికి చెందిన ఓ
తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారు�
హయత్నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్పై మజీద్పూర్ �
మొయినాబాద్ : స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అతని పై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మొయినాబాద్ మండల కేంద్రం సమీ�
దౌల్తాబాద్ : మండలంలోని నాగసార్ గ్రామ సమీపన ఓ బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూర్ మండలం జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) �
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
crime news | రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర పై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్(25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో షేక్ అజారు�
యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్ర�
పరిగి టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టకోడురు గ్రామా
కడ్తాల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా డిండి మండలం బ�
సికింద్రాబాద్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ ఎంన్ రెడ్డికాలనీకి చెందిన జాదవ్ శివ