Himayat sagar | హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా
Rajendranagar | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
Nizamabad | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Narayanpet | నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) ఘోర ప్రమాదం జరిగింది. ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్ టైర్ల కింద నలిగిపోయింది. పుణె-నాసిక్ హైవేపై రాజ్గురునగర్ వద్ద ఓ ట్రాక్టర్ వేగంగా వెళ్తున్నది.
Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది..
Jangaon | వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. నర్మెట్ల మండలం గుంటూరుపల్లి వద్ద బైకు అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు.
Manthani | మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎక్లాస్పూర్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది
Khila Warangal | ఖిలావరంగల్ (Khila Warangal) మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు
Ghatkesar | నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గ�
కొడుకు పెద్దకర్మ నాడు 200 మందికి హెల్మెట్లు పంపిణీ శాయంపేట, జూన్ 20: ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు మృతిచెందితే రోజులతరబడి బాధపడుతూనే ఉంటారు. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు. కానీ, హనుమకొండ జిల్లా శాయం�
రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. రెండు బైక్లు ఢీకొట్టుకోవడమో లేదా బైక్ను వెనుకనుంచి కారు గుద్దడమో చూస్తుంటాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇక అక్కడ కాసేప�
Kothapet | ఆంధ్రప్రదేశ్లోని కొత్తపేట మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తపేట మండలంలోని మందపల్లిలో బైకును పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
Neradigonda | నేరడిగొండ (Neradigonda) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్తి బ్రిడ్జిపై బుధవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై