వికారాబాద్ : ఉధృతంగా పారుతున్న వాగును దాటే ప్రయత్నం చేస్తూ, బైక్తో సహా ఓ వ్యక్తి వాగులో కొట్టుకపోయి మృతి చెందిన సంఘటన పులుసుమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల
మాదాపూర్ : అతి వేగమే తన ప్రాణం తీసింది. ద్విచక్ర వాహనంపై స్నేహితున్ని ఎక్కించుకొని నిర్లక్ష్యంతో వేగంగా వస్తుండగా రోడ్డు పై వెళుతున్న స్కూటీని వెనకాల నుండి ఢీ కొట్టి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చ
యాచారం : మోటర్ సైకిల్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం
Saidharam Tej | నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఐసీయూలోనే ఆయనకు చికిత్స
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సంముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలుమేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుత
Saidharam Tej | అతి వేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్కు ప్రమాదం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తు
క్రైం న్యూస్ | రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ �
చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎం�
చేవెళ్ల టౌన్, ఆగస్టు 27: గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ గార్డెన్ సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసులు, స�
ఆమనగల్లు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామా�
ఎడ్లబండి| వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎడ్లబండిని బైక్ ఢీకొట్టి ఒకరు, బిల్డింగ్ పైనుంచి పడి మరొకరు మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో శనివారం తెల్లవారుజాము
కీసర| హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్�