సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట�
మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత�
రంగారెడ్డి : జిల్లాలోని జూపాల శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందారు. మృతులను మంచాల �