సూర్యాపేట| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఓ బైకు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండ�
దంపతులు దుర్మరణం | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట�
మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత�
రంగారెడ్డి : జిల్లాలోని జూపాల శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందారు. మృతులను మంచాల �