బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 339లో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ (ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రా) ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చి వేశారు.
సమస్యలు తాత్కాలికం, కానీ జీవితం శాశ్వతమని ప్రజాసంఘాల నాయకుడు, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ (Suresh Goud) అన్నారు. బీబీనగర్ (Bibinagar) పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద చెరువులో ఇటీవల వరుసగా చోటుచేసుకుంట
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపడుతున్న నిరవధిక బంద్కు బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.
గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులు పల్లె బాట పట్టారు. ఇందులో భాగంగా బీబీనగర్ మండల పరిధిలోని రంగపురంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆర్.సుధీ�
కుష్టు వ్యాధి వ్యాప్తి నివారణపై అవగాహన పెంచుకోవాలని బీబీనగర్ పీహెచ్సీ డాక్టర్ మౌనికరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాలలలో జిల్లా నూక్లీయస్ టీమ్ ఆధ్వర్యంల�
బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు.
గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ శాఖ పల్లె బాట కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఎస్ఈ ఆర్.సుధీర్ కుమా�
సీపీఆర్పై అవగాహన సామాజిక బాధ్యత అని బీబీనగర్ పీహెచ్సీ వైద్యురాలు మౌనికా రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, మెడికల్ సిబ్బందికి సీపీఆర్పై అవగా
పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�