పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�
మూసీ వరద ఉధృతికి బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెల్లి గ్రామం వద్ద గల వంతెనపై గల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో బీబీనగర్ - పోచంపల్లి మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Financial assistance | మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వర్షంలో సైతం విద్యుత్ అధికారులు కష్టపడి పని చేశారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లను ఈదుకుంటూ వెళ్లి పునరుద్ధరించారు.
చిన్నేటి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, నాచారానికి చెందిన దండు నరేశ్ (24) అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారు
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యు
బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 756 ఎండోమెంట్ (దేవస్థాన భూమి)గా ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఆ రికార్డును సరిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజా�
జంట నగరాల్లో కురిసిన వర్షానికి మూసి నది పరవళ్లు తొక్కుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి జూలూరు -రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి మూసి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రా�
బీబీనగర్ ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ తెలిపారు. శనివారం పార్టీ బీబీన�
వరంగల్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మంగళవారం
ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను, దానికి సంబంధించిన కాల్వల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ముదిరాజ్ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. వడపర్తి క�
నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మప్రియ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.
జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది.