ఆర్బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ మీ తొలి అడుగు అనే అంశంతో బీబీనగర్ గ్రామంలో మంగళవారం వాక్ థాన్ నిర్వహించారు.
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్యకు శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన డోర్
బీబీనగర్లోని రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ విద్యా అనుభవాల మార్పిడికి వేదికగా నిలిచింది. వివిధ దేశాలకు చెందిన సుమారు 70 మంది విదేశీ ఉపాధ్యాయులు పాఠశాలను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపా�
బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం గ్రామంలోని శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుండి 13 వరకు ఘనంగా జరుగనున్నాయని, బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని..
బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మైలారం శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుటుంబం ఆర్దిక పరిస్థితి బాగాలేదు. దీంతో బీబీనగర్ మండల..
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయం శ్రీ లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని.
గ్రామీణ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా వైద్యులు, ఆశా వర్కర్ల సేవలకు బీబీనగర్లో ఘన గౌరవం లభించింది. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుjiని బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రా�
రోడ్డు భద్రత పట్ల సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పరిధిలోని గూడూరు వద్ద ఉన్న హైదరాబాద్–యాదగిరి టోల్ ప్లాజ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్బాస్తో పాటు కార్యాలయ సిబ్బందిపై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిపిఓ ల సంఘం యాదా�
బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్, డ్రై ఫ్రూట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస�
ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ విధుల్లో అంకితభావం చూపిన లైన్మెన్కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో..
బీబీనగర్ మండలంలోని నీళ్ల తండా గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు నాయక్ ఎన్నికయ్యారు. �
బీబీనగర్ మండలంలోని రహీంఖాన్గూడ గ్రామంలో ఆడపిల్లల భవిష్యత్కు గ్రామ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ తనవంతు భరోసా ఇచ్చారు. ఇటీవల జన్మించిన ఓ ఆడబిడ్డకు తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు సహాయాన్ని అందజేశారు.