బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని రాక్వుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసు�
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు
రేవంత్రెడ్డి సర్కారు ఢిల్లీకి ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని.. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో లెక్కలు చూస్తే తెలుస్తుందని అన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్లో ప్రస్తు తం 87శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి 100శాతం పూర్తి చేసి, అన్నిసేవలు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. గురువారం బీబీనగర్ �
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �
బీబీనగర్ మండలంలోని రాయరావుపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 178 రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో జారీ చేసిన పట్టా పత్రాలను పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ స
తెలంగాణలో వైద్య సేవలు, వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తొలి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్ పర్సన�
బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి..
బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండ�
గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం (హబ్ అండ్ స్పోక్ సెంటర్)ను గురువారం అధికారులు సందర్శించి పనితీరును పరిశీలించారు. �
రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, ఉపాధి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీబీనగర్ మండలానికి చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అ�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమ
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోట�
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన స్వర్గీయ మీసాల భిక్షపతి-మణెమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గ్రామాభివృద్ధికి చేయూతనందించారు. గ్రామంలో తాము జన్మించిన తమ సొంత ఇంటి స్థలం సుమారు.
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవార