బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎ
స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎవరైనా రెబల్గా నామినేషన్ దాఖలు చేసిన వారికి బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్�
క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఇద్దరు నేతలను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ బీబీనగర్ పార
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని �
బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో సొంత ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కొండమడుగు గ్రామస్తులు శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజే�
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 339లో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ (ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రా) ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చి వేశారు.
సమస్యలు తాత్కాలికం, కానీ జీవితం శాశ్వతమని ప్రజాసంఘాల నాయకుడు, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ (Suresh Goud) అన్నారు. బీబీనగర్ (Bibinagar) పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద చెరువులో ఇటీవల వరుసగా చోటుచేసుకుంట
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపడుతున్న నిరవధిక బంద్కు బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.
గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులు పల్లె బాట పట్టారు. ఇందులో భాగంగా బీబీనగర్ మండల పరిధిలోని రంగపురంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆర్.సుధీ�
కుష్టు వ్యాధి వ్యాప్తి నివారణపై అవగాహన పెంచుకోవాలని బీబీనగర్ పీహెచ్సీ డాక్టర్ మౌనికరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాలలలో జిల్లా నూక్లీయస్ టీమ్ ఆధ్వర్యంల�