ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మ అన్నార
బీబీనగర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారులుగా ఆరుముళ్ల సుదర్శన్, గోస్కొండ సంజీవరావు, అధ్యక్షుడిగా బొమ్మగాని గురులింగం గౌడ్, ఉపాధ్�
బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ చెరువు తూము పూర్తిగా దెబ్బతినడంతో పాటు చెరువు కట్ట బలహీనంగా మారిందని, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు గ్రామ
బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా హైదరాబాద్ - హనుమకొండ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అపెక్స్ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్�
బీబీనగర్ మండల మహిళా సమాఖ్యతో పాటు బీబీనగర్ 4వ గ్రామ సంఘం శ్రీ వెంకటేశ్వర గ్రామ సంఘాలను ఎన్ఆర్ఎల్ఎం బృందం శుక్రవారం సందర్శించి సంఘాల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించింది. సంఘ సభ్యులు తీసుకున్న రుణాల వి�
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైన�
బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని రాక్వుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసు�
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు
రేవంత్రెడ్డి సర్కారు ఢిల్లీకి ఏటీఎంలా మారిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని.. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో లెక్కలు చూస్తే తెలుస్తుందని అన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్లో ప్రస్తు తం 87శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి 100శాతం పూర్తి చేసి, అన్నిసేవలు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. గురువారం బీబీనగర్ �
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �
బీబీనగర్ మండలంలోని రాయరావుపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 178 రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో జారీ చేసిన పట్టా పత్రాలను పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ స
తెలంగాణలో వైద్య సేవలు, వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తొలి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్ పర్సన�
బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి..
బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండ�