Minister Sathyavathi Rathod | కాంగ్రెస్ పార్టీ(Congress) రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) ప్రశ్నించారు. గురువారం భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ �
Gandra Jyothi | చేసిన పనిని సగర్వంగా చెప్పుకుందాం..బీఆర్ఎస్ను గెలిపిద్దామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి(Gandra Jyothi) అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి, పెద్దంపల
MLA Gandra | బీఆర్ఎస్ది ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో, కార్యకర్తలు మేనిఫెస్టోలోని పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో ఎన్నికల ప�
Morancha flood victims | ల్లాలోని మోరంచపల్లి వరద బాధితులకు ప్రభుత్వం రూ.50లక్షల పరిహారం మంజూరు చేసింది. గురువారం మోరంచపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లకిడె కమలాబాయి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వ�
MLA Gandra | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేశానని, మరోసారి భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అ�
MLA Ganra | ప్రతిపక్షాల గారడి మాటలు నమ్మొద్దు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పలు అభివృద్ధి పన�
Minister Satyavati Rathod | భూపాలపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ �
నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో
B Vinod Kumar | అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి మన సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
భారీ, మధ్య తరహా నీటిప్రాజెక్టులకు పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులపై రూ.50.96కోట్లతో 14 చె