మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
RTO Venkanna | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నా
శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లిలోని జవహర్నగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి కారులో చెల్పూర్ వైపు వెళ్తుండగా.. మైసమ్మ గుడి వద్ద అదుపుతప్పి ఢీ వై
బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.