నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో
B Vinod Kumar | అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి మన సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
భారీ, మధ్య తరహా నీటిప్రాజెక్టులకు పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులపై రూ.50.96కోట్లతో 14 చె
ఒకరిపై దాడి చేసిన సంఘటనలో శుక్రవారం నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యానగర్కాలనీ చుంచుపల్లికి చెందిన కుక్కమూడి సంపత్ ఆర్ఎంప
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెం
జిల్లాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం రాత్రి విరామం ఇచ్చినప్పటికీ మంగళవారం ఉదయం నుంచి వాన జోరు కొనసాగింది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేకపోయారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తు�
పరిసరాల పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 1వ వార్డులోని కాశీంపల్లి, సెగ్గంపల్లిలో జరిగే పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు. ఇంట
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అములు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా