మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటికి వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడి చేయబోయ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జమాల్ ఖాద్రి తండ్రి, లతీఫ్ సాహెబ్ దర్గా మూతవలి జనాబ్ రషీద్ అలీ ఈ రోజు ఉదయం మరణించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూప�
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువుతండాకు చెందిన హరిసింగ్(50)కు తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిల�
హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థి దార నిఖిల్ కుమార్(14) మృతిచెందడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గురుకుల పాఠశాల ప్రి
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్రెడ్డి గంగలో కలిపి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు.
మెరుగైన విద్యాను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భ్రష్టుపట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ�
మూసి బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్తున్న మాజీమంత్రి కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా