ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్(2030) ఆతిథ్య రేసులో భారత్ నిలిచింది. ఇప్పటి వరకు పోటీలో ఉన్న కెనడా తప్పుకోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) వేగంగా పావులు కద
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కాంటినెంటల్ టూర్ టోర్నీలో తెలంగాణ యువ అథ్లెట్ గందె నిత్య పతక జోరు కనబరిచింది. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును 11.70సెకన్లలో పూర్తి చేసిన నిత్య కాంస్యం ఖాతాలో �
తమ పార్టీకి చెందిన నేతతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై ఒడిశాలో కొందరు బీజేపీ నేతలు పట్టపగలు సీనియర్ మున్సిపల్ అధికారిని కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి దాడి చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ �
ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా
భువనేశ్వర్ వేదికగా జరిగిన 78వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రెండు రజతాలు సహా కాంస్య పతకంతో మెరిసింది.
ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఫ్లాట్ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన చీ�
Woman disrupts wedding reception | పోలీసులతో కలిసి వచ్చిన మహిళ వివాహ రిసెప్షన్ను అడ్డుకున్నది. వరుడిపై దాడి చేసి కొట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా�
Nepali Student | ఒడిశాలోని భువనేశ్వర్లో గల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్)లో నేపాలీ విద్యార్థుల (Nepali Students) వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Woman Kidnaps Live-In Partner | సహజీవనం చేస్తున్న వ్యక్తిని కొందరితో కలిసి మహిళ కిడ్నాప్ చేసింది. అతడి కుటుంబానికి ఫోన్ చేసి పది లక్షలు డిమాండ్ చేసింది. ఆ వ్యక్తి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ మహిళతోపాట�
ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
బంగాళాఖాతంలో భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.