భువనేశ్వర్ వేదికగా జరిగిన కళింగ సూపర్ కప్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ 4-1తేడాతో హైదరాబాద్ ఎఫ్సీపై ఘన విజయం సాధించింది. టోర్నీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన శ్రీనిధి..హైదరాబాద్పై పూర్తి ఆధిప�
ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్.. భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ఇండియా వరల్డ్కప్ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో ప్రపంచకప్ ట్రోఫీని తయారు చేశారు.
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో బరిల�
యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్
ఒడిశాలోని ఒక అధికారి విజిలెన్స్ అధికారుల దాడిని పసిగట్టి ఏకంగా రెండు కోట్ల నగదును పక్కింటి టెర్రస్ పైకి విసిరేయడానికి ప్రయత్నించాడు. నాబరంగ్పూర్ జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం భువనేశ్వర్లోని నవీన్ పట్నాయక్ నివాసంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్య�
Fine for Dog bites | కుక్క కాట్లు, కుక్కల విషయంలో యజమానులు, ఇరుగుపొరుగుకు మధ్య గొడవల నేపథ్యంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన బై లాస్ రూపొందించింది.
Trilochan Kanungo | బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ త్రిలోచన్ కనుంగో (82) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆ
న్యూఢిల్లీ : అక్టోబరు 9న హాకీ ఇండియాకు నిర్వహించనున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎలక్టొరల్ అధికారి అజయ్ నాయక్ను నియమించారు. ఆయన సహాయకునిగా ఎకె మజుందార్ను ఎంపిక చేశారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �