హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా ఈ నెల 25 నుంచి ఐడీసీఏ జాతీయ బధిర టీ20 చాంపియన్ తెరలేవనుంది. చాంపియన్ కోసం తెలంగాణ బధిర క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) శనివారం 14 మందితో జట్టును ఎంపిక చేసింది.
రాష్ట్ర జట్టుకు మోజెస్ పీటర్ కెప్టెన్ రాజు వైస్ కెప్టెన్ వ్యవహరించనున్నారు. వీరితో పాటు విజయ్ విక్టర్ మోజెస్, రాజరామ్, రామ్ రాజేశ్ వెంకటేశ్వర్ మిత్రా, అవినాశ్, చిరంజీవి, సైదులు, రాజు, అనిల్ చోటు దక్కించుకున్నారు.